బ్రేకింగ్ న్యూస్
శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏శ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!పవిత్రమైన శ్రీ వినాయక చవితి పండగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ప్రజలందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 🌸🙏🌸 గుడివాడలో వాడవాడలా వైభవంగా వినాయక చవితి వేడుకలు! 🌸విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో యువత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… 🌸🙏
ఆంద్ర ప్రదేశ్

పెద్దతుమ్మిడిలో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ

పెద్దతుమ్మిడిలో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: బంటుమిల్లి ఎస్సై ఎం. నాగరాజు

  • పెద్దతుమ్మిడి మెయిన్ సెంటర్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాల పంపిణీ
  • ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాలను అందజేసిన ఎస్సై నాగరాజు, గ్రామ పెద్దలు

బంటుమిల్లి / పెద్దతుమ్మిడి:

వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి మెయిన్ సెంటర్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా 500కు పైగా ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

Related News Desk పత్రికా ప్రకటన

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక బంటుమిల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శ్రీ ఎం. నాగరాజు గారు విచ్చేసి గ్రామ ప్రముఖులతో కలిసి స్థానిక ప్రజలకు మట్టి గణపతులను అందజేశారు.

​ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు గారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగుల విగ్రహాల వల్ల నీరు, పర్యావరణం కలుషితమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణహిత వేడుకలను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పండుగ నవరాత్రులను మరియు నిమజ్జన ఊరేగింపులను ప్రభుత్వ నిబంధనలకు లోబడి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, పెద్దలు, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.