బ్రేకింగ్ న్యూస్
తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణఉంగుటూరులో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ: 29 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుబంటుమిల్లి మెయిన్ కాలువకు సాగునీరు అందించాలి: కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం వినతిశ్రీకాకుళంలో కూటమి నేతల కీలక సమన్వయ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంపత్రికా ప్రకటననందిగామలో వినాయక చవితి వేళ భారీ వర్షం: ఉక్కపోత నుంచి ఉపశమనం.. రైతన్నల్లో హర్షాతిరేకాలుమెగా పండుగ సంబరాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్: సంప్రదాయ లుక్‌ తో ఆకట్టుకున్న మెగా తనయుడునూజివీడులో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు: మంత్రి క్యాంపు కార్యాలయంలో కొలుసు నితిన్ కృష్ణ ప్రత్యేక పూజలుఈ నెల 17న పెడన లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. విజయవంతం చేయాలని కాగిత కృష్ణప్రసాద్ పిలుపుసత్తెనపల్లిలో అద్భుతం: 2 టన్నుల బెల్లంతో 12 అడుగుల భారీ గణపతి!
ఆంద్ర ప్రదేశ్

28వ డివిజన్‌లో ఘనంగా మట్టి గణపతుల పంపిణీ

28వ డివిజన్‌లో ఘనంగా మట్టి గణపతుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణే ధ్యేయం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 500 మట్టి విగ్రహాల అందజేత

  • భానునగర్‌లో డివిజన్ అధ్యక్షులు రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో పంపిణీ
  • పీవోపీ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులనే పూజిద్దాం: జనసేన పిలుపు

విజయవాడ:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విజయవాడ 28వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 28వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాకేష్ నాథ్ ఆధ్వర్యంలో భానునగర్‌లో స్థానిక ప్రజలకు 500 మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

Related News Desk తిరుపతి జిల్లాలో స్థానిక సమరానికి జనసేన కసరత్తు: వెంకటగిరి, గూడూరులో ఆశావహుల వివరాల సేకరణ

​ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు రాకేష్ నాథ్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ), రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల జల వనరులు, పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకే పీవోపీ విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి వినాయకులనే ప్రతిష్ఠించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యావరణ పరిరక్షణ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ జనసేన పార్టీ కమిటీ సభ్యులు, జనసైనికులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.