విజయవాడ రాణిగారి తోట పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహా అన్నసమారాధన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ శనివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించిన అనంతరం, భక్తులకు ఆయన స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. వంగవీటి రాధాకృష్ణ రాకతో స్థానికులు, ఆయన అభిమానులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
బెజవాడ రాణిగారి తోటలో వినాయకుడి అన్నసమారాధనలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ: భక్తులకు స్వయంగా అన్నదానం
Slug: vijayawada-ranigarithota-ganesh-utsavalu-annadanam-vangaveeti-radhakrishna-participated
