బ్రేకింగ్ న్యూస్
వినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…భారత్-అఫ్గానిస్తాన్ టీ20 మ్యాచ్‌లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆలపనకృష్ణా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అవనిగడ్డ నియోజక వర్గ మండల మోర్చా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి వారిని రైతు సమస్యలపై సత్వరం స్పందించాలని కోరాము .హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతివినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.29వ డివిజన్‌లో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీచిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీజిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వివినాయక చవితి శుభాకాంక్షలుగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు…భారత్-అఫ్గానిస్తాన్ టీ20 మ్యాచ్‌లో జాతీయ గీతానికి ముందు వందేమాతరం ఆలపనకృష్ణా జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అవనిగడ్డ నియోజక వర్గ మండల మోర్చా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి వారిని రైతు సమస్యలపై సత్వరం స్పందించాలని కోరాము .హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి
రాజకీయం

వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొలుసు పార్థసారథి

  • విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్ష
  • పర్యావరణ హితంగా మట్టి వినాయకులనే పూజిద్దాం: మంత్రి పిలుపు

నూజివీడు / అమరావతి:

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రజలకు, ఏలూరు జిల్లా మరియు నూజివీడు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలు తలపెట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం, యువతకు సర్వతోముఖాభివృద్ధి చేకూరాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. గణపతి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి సంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత సుభిక్షంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

వినాయక చవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న రామాలయం వద్ద జనసేన పార్టీ హనుమాన్ జంక్షన్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ గారు, కదవకొల్లు సుధీర్ గారు, మేకల లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ చలమలశెట్టి రమేష్ బాబు గారు పాల్గొన్నారు.

​పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి, మట్టితో చేసిన వినాయక ప్రతిమలనే పూజించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన కోరారు.