బ్రేకింగ్ న్యూస్
హనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టతహనుమాన్ అంశ్ తెలుగు టీజర్ విడుదల సమయం ఖరారుప్రధాని మోదీని కలిసిన మాజీ సహచరుడు.. భూ ఆక్రమణపై సీబీఐ విచారణ కోరుతూ వినతి2029లోపు ఎన్‌డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షామార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్‌ హెక్టార్‌ కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.21.79 లక్షలుఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం.. జావా సముద్రంలో మునిగిన వెర్గో ట్రాన్స్‌పోర్ట్ 8ఒడిశా జూలో అరుదైన ఒరంగుటాన్ పిల్లలకు సంగీత చికిత్సబ్యాంకు డిపాజిట్లలో భారీ వృద్ధి, ఎఫ్‌సీఎన్‌ఆర్‌-బీ డిపాజిట్లే కారణంటాటా సన్స్‌కు ఆర్బీఐ షాక్.. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్ రద్దు దరఖాస్తు తిరస్కరణజీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన.. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరుకోమంటూ ఆవేదనకాంగ్రెస్ వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి స్పష్టత
ఆంద్ర ప్రదేశ్

బెజవాడ మేయర్ రేసులో ఎంపీ కేశినేని తనయుడు? – రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

బెజవాడ మేయర్ రేసులో ఎంపీ కేశినేని తనయుడు? – రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ

విజయవాడ:

త్వరలో జరగనున్న విజయవాడ నగర పాలక సంస్థ (VMC) ఎన్నికల నేపథ్యంలో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తనయుడు కేశినేని వెంకట్ బాబు మేయర్ అభ్యర్థిత్వ రేసులో ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

​నగరానికి ఆధునిక రూపురేఖలు తీసుకురాగల యువ నాయకత్వం అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో, యువతకు చేరువ కాగల వ్యక్తిగా వెంకట్ బాబు పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్హతలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉన్న యువతకు కార్పొరేషన్ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ కూటమి శ్రేణుల్లో జోరందుకుంది. రానున్న రోజుల్లో బెజవాడ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

గురువాయూరప్పను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్