బ్రేకింగ్ న్యూస్
బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంకృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశంబాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంకృత్తివెన్నులో ‘పొలం పిలుస్తోంది’: నెలాఖరులోగా పంట నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏవో పిలుపుగూడూరులో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లకు పంట కోత ప్రయోగాలపై ప్రత్యేక శిక్షణ: పక్కాగా వివరాల నమోదుకు ఆదేశంఒంగోలులో జనసేన స్థానిక సమరశంఖం: కొత్తగా చేరిన కార్పొరేటర్లు, నాయకులకు తమ్మిరెడ్డి శివశంకర్ దిశానిర్దేశం
ఆంద్ర ప్రదేశ్

బంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశం

​Slug: bantumilli-all-party-meeting-draft-voters-list-polling-stations-mptc-zptc-mpdo-ashok
బంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశం

​కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నద్ధతపై బుధవారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీడీవో అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల నాయకులకు అధికారికంగా వెల్లడించారు.

​మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం 44 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో వివరించారు. మండలంలో మూడు గ్రామాలను అతి సమస్యాత్మకమైనవిగా, ఐదు గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు ఉంటే నిర్ణీత గడువులోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలు సహకరించాలని కోరారు.

Related News Desk బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్