బ్రేకింగ్ న్యూస్
సెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభంసెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లుస్థానిక సమరంలో జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత ఎక్కడ? క్షేత్రస్థాయి క్యాడర్ ఆశలు, ఆవేదన ల పై ‘జనగళం’ సమగ్ర విశ్లేషణస్థానిక సమరం: జనసేన గుండెచప్పుడు వినేదెవరు? అభ్యర్థుల ఎంపికలో పారదర్శకతపై ‘జనగళం’ గ్రౌండ్ రిపోర్ట్!బాయన బాబ్జి నిరాహార దీక్షకు కాపు జేఏసీ మద్దతు: నగరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని డిమాండ్వైఎస్ జగన్‌ను కృతజ్ఞతాపూర్వకంగా కలిసిన ముద్రగడ తనయులు: కొండంత అండగా నిలిచారంటూ భావోద్వేగంప్రముఖ గాయకుడు బాలాజీ సింగ్ కుటుంబానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరామర్శ: చిత్రపటానికి ఘన నివాళిబంటుమిల్లిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సన్నాహాలు: అఖిలపక్ష నేతలతో ఎంపీడీవో అశోక్ సమావేశంమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పోలే శాంతిఆచార్య నాగార్జున వర్సిటీలో ‘రెక్కలు విప్పిన గాలి’ కవితా సంపుటి ఆవిష్కరణ: ఆవిష్కరించిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్సౌదీ ప్రధాన చమురు పైప్‌లైన్‌పై డ్రోన్ల దాడి: $109 దాటిన ముడిచమురు ధర.. గల్ఫ్‌లో చమురు సంక్షోభం
రాజకీయం

మంగినపూడి తీరంలో విజయ గణపతిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్: ప్రత్యేక పూజలు

Slug: minister-kolusu-parthasarathy-housing-department-review-meeting-amaravati-secretariat
మంగినపూడి తీరంలో విజయ గణపతిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్: ప్రత్యేక పూజలు

​జనగళం 24 ఆంధ్ర డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోని మంగినపూడి సాగర తీరాన కొలువుదీరిన అరవై మూడు అడుగుల సప్తమృత్తిక విజయ గణపతిని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. తీర ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభతో ఏర్పాటు చేసిన మహాగణపతి సన్నిధికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related News Desk సెయుటా ప్రజలకు మద్దతు నినాదం కనిపించకుండా టీ-షర్టులను మడిచిన ఎంబాపే, వినిసియస్ జూనియర్: వివాదంలో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు

​ఈ సందర్భంగా గవర్నర్ వెంట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌తో పాటు జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.